కంకిపాడులో నేటి కూరగాయల ధరలు ఇవే..!
కృష్ణా: కంకిపాడు రైతు బజార్లో మంగళవారం కూరగాయల ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. కాప్సికంకు రూ.57తో అత్యధిక ధర పలికింది. ఫ్రెంచ్బీన్స్ రూ.51, క్యారెట్ రూ.27గా నమోదు కాగా, టమాటా రూ.12, బీరకాయ రూ.20గా విక్రయమయ్యాయి. పచ్చిమిర్చి రూ.33, వంగ రూ.14-16 వరకు లభించగా, దొండ రూ.22, బెండ రూ.18గా ఉన్నాయి. బంగాళాదుంప, బీట్రూట్, ఉల్లిపాయలు రూ.23, దోసకాయ రూ.20గా ఉన్నాయి.