నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

కడప: నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నేడు PGRS కార్యక్రమం ఉంటుందని DRO విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.