క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

PPM: రేపటి నుంచి జియ్యమ్మవలస మండలం రామభద్రాపురం గిరిజన సంక్షేమ పాఠశాల మైదానంలో క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చేతులమీదుగా క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తి గల క్రీడాకారులు తమ కార్యాలయాన్ని సంప్రదించి టీం పేర్లు నమోదు చేసుకోవల్సిందిగా నిర్వాహకులు కోరారు.