అమ్మవారిని దర్శించుకున్న MLA దంపతులు

అమ్మవారిని దర్శించుకున్న MLA దంపతులు

KDP: జమ్మలమడుగు శ్రీ పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతర జమ్మలమడుగు ప్రజలకు ఒక పండగ వాతావరణంలా ఉందని, ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు.