VIEO: జిల్లా వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,500, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, పత్తి ధర రూ.6,900 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే నాన్ ఏసీ మిర్చి ధర రూ. 100 తగ్గగా.. అటు పత్తి ధర, ఏసీ మిర్చి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.