బాపులపాడులో సంతకాలు చేసిన వంశీ

బాపులపాడులో సంతకాలు చేసిన వంశీ

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్, వీరవల్లి పోలీస్ స్టేషన్లకు వచ్చారు. కోర్టు షరతుల మేరకు రిజిస్టర్‌లో ఆయన సంతకాలు చేశారు. అక్కడికి చేరుకున్న తన అభిమానులతో మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు.