రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థుల ప్రతిభ

PDPL: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలలో ఓదెల మండలం పోత్కపల్లి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. విద్యార్థినులు అల్ల శరణ్య రెడ్డి, వేల్పుల స్వాతి కబడ్డీ పోటీలలో రాణిస్తున్నారు. విద్యార్థినుల రాష్ట్రస్థాయిలో రాణిస్తు కీలకపాత్ర పోషిస్తున్నారని, పీడీ హరికృష్ణ తెలిపారు. విద్యార్థులను అభినందించారు.