పశువుల యజమానులకు నష్టపరిహారం

పశువుల యజమానులకు నష్టపరిహారం

మార్కాపురం ప్రాజెక్ట్ టైగర్ ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రావుఫ్ IFS, SDFO నీరజ్ హన్స్ IFS పర్యవేక్షణలో అడవి జంతువుల వల్ల చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం చెక్కులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. అడవి జంతువులకు హాని చేయరాదు, అడవిలో నిప్పు పెట్టరాదు, అక్రమ వేటకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.