సత్యదేవుని అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

సత్యదేవుని అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం

KKD: శంఖవరం మండలం అన్నవరం లో కొలువై ఉన్న సత్యదేవుని నిత్య అన్నదానం పథకానికి విశాఖపట్నం వాస్తవ్యులు మద్ది శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి రూ. 1,00116 విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు అర్చకులు వేద ఆశీర్వాదాలు అందజేయగా సిబ్బంది స్వామి చిత్రపటాన్ని అందజేశారు.