గ్యాస్ బేస్డ్ పోర్టబుల్ క్రిమిటర్ ప్రారంభం

కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్ 8వ లైన్లో రోటరీ క్లబ్ వారిచే ఏర్పాటు చేసిన గ్యాస్ బేస్డ్ పోర్టబుల్ క్రిమిటర్ను మున్సిపల్ కమిషనర్ సింహాద్రి రమేష్ బుధవారం ప్రారంభించారు. ఇటువంటి గ్యాస్ బేస్ట్ పోర్టబుల్ క్రిమిటర్ వంటి నూతన పరికరాల వల్ల ప్రజలకు ఎంతో ఖర్చు దక్కుతుందని కమిషనర్ అన్నారు. మిగతా పురపాలక సంఘాలలో ఇటువంటి నూతన క్రిమిటర్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.