మొక్కజొన్నకు పీఎం ఫసల్ బీమా కట్టుకోవాలి

మొక్కజొన్నకు పీఎం ఫసల్ బీమా కట్టుకోవాలి

VZM: రైతులు అపరాలు మొక్కజొన్న పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా కట్టుకోవాలని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని డోలపాలెం గ్రామాన్ని అరుణ సందర్శించారు. వర్షాలతో మొలకెత్తుతున్న వరిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో జనసేన పార్టీ నేతలు మునకాల జగన్నాధరావు (జగన్), బొత్స సూర్యనారాయణ, దుర్గాప్రసాద్, మండల లక్ష్మనాయుడు పాల్గొన్నారు.