ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా లింగాపూర్ వాసి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా లింగాపూర్ వాసి

JGL: నిజామాబాద్లో ఇటీవల జరిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో పెగడపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన రాకేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం నుంచి ఆయనను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేష్ రంగరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా లింగాపూర్ సర్పంచ్ వీరేశం, గ్రామస్థులు రాజేష్‌ను అభినందించారు.