మదనపల్లెలో వైన్ షాపులపై సిపిఐ ఆందోళన
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో వైన్ షాపుల కారణంగా క్రైమ్ పెరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైన్ షాపులు నడుస్తున్నాయని, 24 గంటల పాటు దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.