డిఫెన్స్ సన్నద్ధతపై సమీక్ష జరగాలి: ఖర్గే

డిఫెన్స్ సన్నద్ధతపై సమీక్ష జరగాలి: ఖర్గే

యుద్ధం వచ్చినప్పుడు డిఫెన్స్ ఎంత సిద్ధంగా ఉందన్న దానిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. 'భారత సైన్యం ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం. కానీ సంపూర్ణ వ్యూహాత్మక సమీక్ష ఇప్పుడు అత్యవసరం. యుద్ధంపై డిఫెన్స్ ఎంత సిద్ధంగా ఉందనే విషయంపై పూర్తిస్థాయిలో సమీక్ష జరగాలి. కార్గిల్ రివ్యూ కమిటీ వంటి నిపుణుల కమిటీని ఇందుకోసం నియమించాలి' అని తెలిపారు.