ఏబీఎన్ రాధాకృష్ణపై పెదకూరపాడులో ఫిర్యాదు

ఏబీఎన్ రాధాకృష్ణపై పెదకూరపాడులో ఫిర్యాదు

పల్నాడు: మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని మహిళలందరికి క్షమాపణలు చెప్పాలని నియోజకవర్గ వైసీపీ నేతలు కోరారు. మహిళలపై చేసిన అసంబద్ధమైన వాక్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. వైసీపీ రాష్ట్ర నాయకులు ఈదా సాంబిరెడ్డి, ఎంపీపీ మీరయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.