VIDEO: 'ఎయిడ్స్పై అవగాహనతోనే నివారణ సాధ్యం'
జనగామ జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హజరుయ్యారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.