'భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి'

'భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలి'

SDPT: రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఆదేశించారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు జారీ చేశారు.