సంగమేశ్వర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు

సంగమేశ్వర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు

KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం భక్తులు పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి చంద్రం పెట్టి తమలపాకులతో అలంకరణ చేశారు. అనంతరం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.