అప్పు తీర్చమన్నందుకే హత్య
CTR: పెద్ద పంజాణి మండలానికి చెందిన చెందిన చంద్రమ్మ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను DSP ప్రభాకర్ గురువారం వెల్లడించారు. చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం ఆమె దగ్గర అప్పు తీసుకున్నాడు. డబ్బులు అడిగినందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశామని, మరో ఇద్దర్ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.