నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

WNP: ఎల్లూరు పంపు హౌస్లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మేఘనాథ్ గౌడ్ తెలిపారు. గణేష్ నగర్, సాయి నగర్, ఆర్టీసీ కాలనీ సహా 15కు పైగా ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.