లబ్ధిదారులకు ఇళ్ల పత్రాల పంపిణీ చేసిన MLA

లబ్ధిదారులకు ఇళ్ల పత్రాల పంపిణీ చేసిన MLA

KMR: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం రామారెడ్డిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అన్నారంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మరిన్ని ఇళ్లు నిర్మిస్తామన్నారు.