'పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విడుదల చేయాలి'

'పెండింగ్  ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విడుదల చేయాలి'

SRPT: ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన 8 వేలకోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిల విడుదలను కోరుతూ.. విద్యార్థులతో కలిసి శనివారం సూర్యాపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని నేతలు కోరారు.