ప్రొద్దుటూరు కౌన్సెలింగ్ లాస్ట్ మీటింగులోనూ రభసేనా..!

ప్రొద్దుటూరు కౌన్సెలింగ్ లాస్ట్ మీటింగులోనూ రభసేనా..!

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లాస్ట్ మీటింగులోనూ రభస తప్పలేదు. మంగళవారం ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. తాను సూచించిన ప్రాధాన్యత కలిగిన అంశాలను అజెండాలోకి తీసుకురాక పోవడంపై ఛైర్ పర్సన్ కమిషనర్‌ను నిలదీశారు. టేబుల్ అజెండాగా తేవాలని సమావేశాన్ని అరగంట వాయిదా వేశారు.