చెక్కులను పంపిణీ చేసిన మంత్రి బీసీ

చెక్కులను పంపిణీ చేసిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. 69 మంది లబ్ధిదారులకు 48,64,166 రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.