డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్

డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులుగా వెడ్మ బొజ్జు పటేల్ నియమితులయ్యారు. ఈ నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మరింత బలోపేతం కానున్నాయని నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఆయనకి జిల్లావ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.