'ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణించాలి'

'ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణించాలి'

KRNL: విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఇవాళ కర్నూల్ అవుట్డోర్ స్టేడియం నందు విభిన్న ప్రతిభావంతులకు క్రీడ పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.