VIDEO: ఇది ప్రభుత్వానికి మా ఛాలెంజ్: ఆర్.కృష్ణయ్య
MDCL: ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తామని రాష్ట్ర బీసీ సంఘం ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై ఓయూ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలు జరగనివ్వమంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు.