'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బేల తహశీల్దార్ కోట్నాక్ రఘునాథరావు అన్నారు. సోమవారం బేలలోని తహశీల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డితో కలిసి మండలంలోని పిట్‌గావ్, సాంగిడి గ్రామల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బేల మండల నాయకులు పాల్గొన్నారు.