రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమీషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమీషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే

కోనసీమ: విజయవాడలోని మంగళగిరి రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమీషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన జనసేన నాయకుడు వట్టికూటి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజాసేవలో ఆయనకు మరింత విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.