కనుకుంటా పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

కనుకుంటా పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

SRD: గుమ్మడిదల మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా పరితోష్ పంకజ్ పరిశీలించారు. మండల పరిధిలోని కానుకుంట, నల్ల వల్లి తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తనిఖీ చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు.