ఏటీఎంలో దొంగల బీభత్సం

ఏటీఎంలో దొంగల బీభత్సం

VSP: మాధవధార బిర్లా జంక్షన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎంను పగలగొట్టాడు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా స్వల్పంగా ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.