కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. జల్‌జీవన్ మిషన్ విస్తరణకు కేబినెట్ ఆమోదించింది. మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అలాగే, సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్, సైంథియా-పాకూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం లభించింది.