కవయిత్రుల సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

కవయిత్రుల సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

MBNR: తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న నిర్వహించే కవయిత్రుల సమ్మేళనం పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమంలో కవయిత్రులు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపే కవితలను వినిపిస్తారని, అనంతరం బతుకమ్మ ఆడతారని సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి తెలిపారు.