ప్రజా సమస్యలపై దృష్టి సారించిన మంత్రి

ప్రజా సమస్యలపై దృష్టి సారించిన మంత్రి

SS: పెనుకొండ(M) కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలు నుంచి మంత్రి సవిత బుధవారం అర్జీలు స్వీకరించారు. సమస్యలపై మంత్రి స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, అధికారులతో కలసి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.