'విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలి'

'విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలి'

VKB: విద్యార్థులకు చదవడం, రాయడం రావాలని MEO వెంకట్ అన్నారు. దోమ మండలం పోతిరెడ్డిపల్లి MPPS, ఊట్ పల్లి UPS పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించి రాయించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భోదించాలని ఉపాధ్యా యులకు సూచించారు. తరగతి గదిలోకి ఉపాధ్యాయులు సెల్ఫోన్ తీసుకుపోవద్దని సూచించారు.