'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'

PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సమస్యను తక్షణ పురిష్కారానికి కృషి చేస్తానన్నారు.