'ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి'

'ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి'

ELR: జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాలలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్లోరినేషన్ చేసిన నీటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించిన తర్వాతే కుళాయిలకు విడుదల చేయాలని స్పష్టం చేశారు.