ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని ఫల పంచామృతాలతోపాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుగా మహిళలు దీపాలను సమర్పించారు.