పాలమూరుపై హరీష్ రావువన్నీ అబద్ధాలే: మంత్రి

పాలమూరుపై హరీష్ రావువన్నీ అబద్ధాలే: మంత్రి

WNP: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తయిందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి పనులు ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా 97.5 శాతం మంది రైతులకు మేలు జరుగుతుంది అన్నారు.