సింగరేణిలో 21 మంది అధికారుల బదిలీ

BDK: కొత్తగూడెం సింగరేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 21 మంది ఫైనాన్స్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ EE సెల్ HOD ఏజే మురళీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో DGM, ఫైనాన్స్ మేనేజర్, ఇద్దరు డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్లు, 8 మంది సీనియర్ అకౌంట్ ఆఫీసర్లు, నలుగురు మేనేజ్మెంట్ ట్రెనీలు, 5గురు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు ఉన్నారు.