VIDEO: కాళోజికి నివాళులర్పించిన స్పీకర్

VIDEO: కాళోజికి నివాళులర్పించిన స్పీకర్

HYD: పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లో ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనపరిషత్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, శాసన మండలి పరిషత్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.