రాప్తాడులో పండమేరు వాగు వంతెన పనులు ప్రారంభం

రాప్తాడులో పండమేరు వాగు వంతెన పనులు ప్రారంభం

ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రం నుంచి చిన్మయ నగర్, జేఎన్టీయూ రహదారిలోని పండమేరు వాగుపై లో-లెవెల్ కాజ్ వే నిర్మాణానికి ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం భూమిపూజ చేశారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు తొలి దశలో రూ.2 కోట్ల డీ.ఎం.ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె పనులు ప్రారంభించారు.