BREAKING: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

BREAKING: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

మహారాష్ట్రలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. థానేలో కొవిడ్ సోకి 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 45 మందికి వైరస్ సోకగా ఆయా ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. అలాగే కర్ణాటకలో 35, ఢిల్లీలో 27 కేసులో వెలుగుచూశాయి.  కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.