పార్కు స్థలం కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు

పార్కు స్థలం కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు

MDCL: పార్కులు ప్రజల ఉమ్మడి ఆస్తి అని వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం రెండు చట్ట విరుద్ధమని నాచారం పోలీస్ స్టేషన్      ఇన్‌స్పెక్టర్ ధనుంజయ తెలిపారు. మల్లాపూర్‌లోని బాబానగర్ కో-ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేసిన బొట్ల సాయిలు అనే ప్రధాన నిందితుడిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.