ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై బహిరంగ దాడి
RR: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచార సభలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను షాద్ నగర్ బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి ఖండించారు. దేశంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపాలని పిలుపునివ్వడం బాధ్యత రాహిత్యమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై బహిరంగ దాడి అని అన్నారు.