భవన నిర్మాణ కార్మికుడు మృతి

భవన నిర్మాణ కార్మికుడు మృతి

SRCL: వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లూరి శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహంపై భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శంకర్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.