బాధితుల సమస్యల పరిష్కారమే 'గ్రీవెన్స్ డే' లక్ష్యం: ఎస్పీ
SRCL: బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా 'గ్రీవెన్స్ డే' కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం 'గ్రీవెన్స్ డే' కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 28 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.