రేపు PGRS కార్యక్రమం: కలెక్టర్

రేపు PGRS కార్యక్రమం: కలెక్టర్

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.