బోర్డు ఉంది.. అక్షరాలు లేవు

బోర్డు ఉంది.. అక్షరాలు లేవు

PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడంతో దారి తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం పలు వాహనాల్లో వస్తున్న భక్తులు సూచిక బోర్డు కనిపించకపోవడంతో ఎక్కువ దూరం ముందుకెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నారు.