పంచరామాలకు నేడు స్పెషల్ బస్సులు

పంచరామాలకు నేడు స్పెషల్ బస్సులు

CTR: కార్తీక మాసంలో పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సులు బయలుదేరుతాయన్నారు. టిక్కెట్టు ఒక్కరికి రూ.2,000 అని చెప్పారు. యాత్రికులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.